BREAKING NEWSPOLITICS
వందన గ్రీన్ సిటీ వెంచర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే
వందన గ్రీన్ సిటీ వెంచర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు, మార్చి 28, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోట గ్రామంలో వందన డెవలపర్ వారి వందన గ్రీన్ సిటీ వెంచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మరియు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్, మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.