ANDHRABREAKING NEWSCRIME
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
మర్రిపాడు, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :
అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల రెవిన్యూ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో ఎక్కే అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి వెనకబడిన జాతి కోసమే కాదు ప్రతి మహిళా చదువుకోవాలి అందరూ బాగుండాలి అందరు విజ్ఞానవంతులు కావాలి చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అని కలలుకన్న మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎస్కే అబ్దుల్ హమీద్, డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సురేంద్ర, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.