STATETELANGANAWORLD

పెద్దమ్మ ఉత్సవాలకు హాజరైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

పెద్దమ్మ ఉత్సవాలకు హాజరైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ
కామారెడ్డి / రాజంపేట, మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :
రాజంపేట మండల కేంద్రంలోని లో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న టువంటి శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు శనివారం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాజరయ్యారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నిండుగా పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ మెండుగ అండగా ఉండాలని ఈ సంవత్సరం పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు అనంతరం ముదిరాజ్ సంఘం భవనానికి గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి  4 లక్షల రూపాయలను సంఘం సభ్యులకు అందజేశారు అంతకుముందు ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పెద్దమ్మ తల్లి కి సమర్పించిన అటువంటి బోనాలు తిరుగు ఇంటికి చేర్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి , టౌన్  అధ్యక్షుడు  గంగాధర్ గౌడ్ ,ఉపాధ్యక్షులు చంద్రం ,సీనియర్ నాయకులు వీరన్న పటేల్ ,బాలకిషన్ యూత్ అధ్యక్షులు షాదుల్ హాలీ, ఇమ్రాన్ అలీ, సుధాకర్ రెడ్డి ,  పాటు ముదిరాజ్ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button
error: Content is protected !!