ANDHRABREAKING NEWSSTATEWORLD

పేదవారికి ఉచితంగా వినికిడి యంత్రాల పంపిణీ..

పేదవారికి ఉచితంగా వినికిడి యంత్రాల పంపిణీ..

నంద్యాల , మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :

స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణం లోని సంజీవ్ నగర్ గేట్ లో గల శ్రీ విష్ణు హాస్పిటల్ నందు నంద్యాల పట్టణ పరిసర ప్రాంతంలో రెండు చెవులు వినికిడి లోపం ఉన్న 10 మంది పేదవారికి 1,00,000/- రూపాయల విలువ గల వినికిడి యంత్రాలను మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారి సహకారంతో ఉచితంగా అందించడం జరిగింది.

Related Articles

Back to top button
error: Content is protected !!