ANDHRABREAKING NEWSSTATEWORLD

చికెన్ ఫాక్స్ పై అవగాహన సదస్సు 

చికెన్ ఫాక్స్ పై అవగాహన సదస్సు

యునాని డాక్టర్ శ్రీమతి శమీమునిషా.

నంద్యాల , మార్చి 12, (సీమకిరణం న్యూస్) :

చికెన్  ఫాక్స్ పై అవగాహన సదస్సు నిర్వహించామని యునాని డాక్టర్ శ్రీమతి శమీమునిషా అన్నారు. శనివారం నంద్యాల పట్టణ శివారులోని వైయస్సార్ నగర్ నందు గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. మైనారిటీ( ఇంగ్లీష్ మీడియం) . నందు యునాని డాక్టర్ శ్రీమతి శమీమునిషా.చికెన్  ఫాక్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. యునాని డాక్టర్ శ్రీమతి శమీమునిషా. మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ఈరోజు గురుకుల పాఠశాల అయిన నంద్యాల పట్టణ శివారులోని వైయస్సార్ నగర్ నందు గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. నందు చికెన్ ఫాక్స్ పై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. చికెన్ పాక్స్ రాకుండా ఉండటం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు ప్రభుత్వం చిన్న పిల్లలకు వేసే టీకాలు నిర్ణీత సమయంలో వేయించుకోవాలని టీకాలను  తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలను టీకాలను తీసుకోవడం వలన వచ్చే లాభాలను గురించి పిల్లలకు క్షుణ్నంగా వివరించారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్  ఎఫ్ సి బా పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలోని బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!