ANDHRABREAKING NEWSPOLITICSSTATEWORLD

ఐస్ మ్యాక్స్ ను ప్రారంభించిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

ఐస్ మ్యాక్స్ ను ప్రారంభించిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరు టౌన్, మార్చి 13, (సీమకిరణం న్యూస్) :

ఎమ్మిగనూరు పట్టణం లోని పెద్ద పార్కు రోడ్డు నందు ఐస్ మ్యాక్స్  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జానకి రామ్ రెడ్డి, మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్, ఎంపీపీ కేశన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకే. రాజశేఖర్, ముగతి విరుపాక్షి రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!