ఆదోని ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు

వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఆదోని ప్రతినిధి, మార్చి 23, (సీమ కిరణం న్యూస్) :
ఆదోని పట్టణంలో వై ఎస్ ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం జరుపుకున్నారు. ముందుగా అభయాంజనేయ స్వామి గుడిలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి దేవా మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేరు మీద అర్చన చేసి నూటొక్క టెంకాయ కొట్టడం జరిగింది .అనంతరం వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ లో ముస్లిమ్స్ పెద్దలు పాస్టర్లు ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆశీర్వాదాలు ఇస్తూ ప్రార్థనలు చేశారు. అలాగే మత పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు పొందాలని ఆశీర్వాదం చేశారు. అనంతరం ఎమ్మెల్యే తనయుడు వైజయమనోజ్ రెడ్డి కేక్ కట్ చేయడం జరిగింది .అనంతరం మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులోఉంటూ ప్రజా సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయం చేస్తామని జయ మనోజ్ రెడ్డి అన్నారు .అలాగే జె ఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పటల్ మహిళా హాస్పిటల్ జీవనజ్యోతి ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవా , చంద్ర కాంత్ రెడ్డి. డాక్టర్ మధుసూదన్ ,మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత .స్టేట్ డైరెక్టర్ మంజుల. శ్రీలక్ష్మి .జిలే క .లక్ష్మీదేవి. శ్రీదేవి .శ్రీనివాస్ రెడ్డి .సన్నీ . ఎంఎంగౌస్ .మార్కెట్ యార్డ్ చైర్మన్ భాష .కౌన్సిలర్లు చలపతి .మధుసూదన శర్మ .సందీప్ రెడ్డి .చిన్నా .సురేష్.సుధాకర్ .దుర్గపా .గోవిందు .లక్ష్మన్న .మధు .నాగరాజ్ .రంగస్వామి .రామలింగేశ్వర .రహీం .సునా ర్ ఖాదర్ మమాతిస్వామి రాందాస్ మళ్లీ మల్లికార్జున రాజు అక్బర్ లాలూ భాష నబి ఆర్టీసీ రహీంఉస్మాన్ భాష అశోక్ మహేష్. తదితరులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.