ANDHRABREAKING NEWSSTATEWORLD
చౌడేశ్వరి రూ.32.93 లక్షలు ఆదాయం
చౌడేశ్వరి రూ.32.93 లక్షలు ఆదాయం
బనగానపల్లె, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని శ్రీ చౌడేశ్వరి మాత ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా రూ.32 ,92 ,993 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వి ఎల్ రామాను జన్ తెలిపారు. ఆలయం వద్ద గురువారం కోవెలకుంట్ల కు చెం దిన సత్యనారాయణ స్వామి పి.వాసు సమితి సభ్యుల సహకారంతో ఆలయం ఆవరణంలో హుండీ లెక్కింపు నిర్వహించారు .సుమారు ఐదు నెలల కాలానికి రూ.32.93 లక్షల వరకు ఆదాయం వచ్చి నట్లు తెలిపారు. శిరివెళ్ల మండలం సర్వ నరసింహ స్వామి వి జనార్ధన్ ప్రత్యేక పర్యవేక్షకుడిగా నందివర్గం పోలీసులు లెక్కింపు కార్య క్రమాన్ని పరిశీలించినట్లు ఈవో తెలిపారు.